BREAKING
పగటిపూటే ప్రజాధనానికి చితి.. చాట్రాయిలో వెలుగుతున్న వీధి దీపాలపై ప్రజల ఆగ్రహం ఏబీవీపీ నల్గొండ జిల్లా కన్వీనర్‌గా కొంపల్లి సూర్య నియామకం కిశోర బాలికలు, గర్భవతులు పోషకాహారంపై శ్రద్ధ వహించాలి ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంలో నేరుగా అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ ​తాటి చెట్టుపై నుండి జారిపడి గీతా కార్మికుడు మృతి: NTODAY NEWS ​సూర్యాపేట ప్రముఖ పారిశ్రామికవేత్తలు సుదర్శన్ రాజు, సుజన్ రాజులకు ఘనంగా జన్మదిన వేడుకలు.. భారీగా అన్నదానం సచివాలయంలో సిబ్బంది లేక రైతు లు ఇక్కట్లు! పుంగనూరులో దళితులపై అగ్రవర్ణాల అరాచకం.. 'అంబేద్కర్ విగ్రహం పెడితే చంపేస్తాం' అంటూ బెదిరింపులు! శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ పండుగ వాతావరణాన్ని తలపించేలా ఈనెల 27, 28 తేదీలలో తెలుగుదేశం పార్టీ మహానాడు పగటిపూటే ప్రజాధనానికి చితి.. చాట్రాయిలో వెలుగుతున్న వీధి దీపాలపై ప్రజల ఆగ్రహం ఏబీవీపీ నల్గొండ జిల్లా కన్వీనర్‌గా కొంపల్లి సూర్య నియామకం కిశోర బాలికలు, గర్భవతులు పోషకాహారంపై శ్రద్ధ వహించాలి ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంలో నేరుగా అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ ​తాటి చెట్టుపై నుండి జారిపడి గీతా కార్మికుడు మృతి: NTODAY NEWS ​సూర్యాపేట ప్రముఖ పారిశ్రామికవేత్తలు సుదర్శన్ రాజు, సుజన్ రాజులకు ఘనంగా జన్మదిన వేడుకలు.. భారీగా అన్నదానం సచివాలయంలో సిబ్బంది లేక రైతు లు ఇక్కట్లు! పుంగనూరులో దళితులపై అగ్రవర్ణాల అరాచకం.. 'అంబేద్కర్ విగ్రహం పెడితే చంపేస్తాం' అంటూ బెదిరింపులు! శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ పండుగ వాతావరణాన్ని తలపించేలా ఈనెల 27, 28 తేదీలలో తెలుగుదేశం పార్టీ మహానాడు
www.ntodaynews.com

సచివాలయంలో సిబ్బంది లేక రైతు లు ఇక్కట్లు!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 May, 2026 - 08:23 AM
12 వీక్షణలు

గ్రామ సచివాలయము" మిట్టచింతవారిపల్లి పరిధిలోని మిట్ట చింత వారి పల్లిపంచాయతీ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఏఎన్ఎం, అగ్రికల్చరల్ అసిస్టెంట్ లేకపోవడంతో సంబంధిత అధికారుల పనిమీద వస్తున్నా రైతులకు ఇక్కట్లు తప్పడం లేదని ఆ పంచాయతీకి చెందిన రైతులు గ్రామపంచాయతీ ప్రజలు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ గతంలో ఇప్పటికే అనేకమార్లు మండల అధికారులకు, గ్రీవెన్స్ లో కూడా కలెక్టర్ కి ఫిర్యాదు చేసి ఉన్నామని, అయినను ఇప్పటివరకు మాగోడు పట్టించుకునే నాధుడు కరువయ్యారని సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మిగతా అధికారులు కూడా సమయపాలన పాటించడం లేదని రైతులు వాపోయారు.

మా సచివాలయంలోని రైతు భరోసా కేంద్రానికి నేతిగుట్లపల్లి పంచాయతీ రైతు భరోసా కేంద్ర సిబ్బంది అయిన రాజేష్ ను ఇన్చార్జిగా వ్యవహరించమని అగ్రి అగ్రికల్చర్ అధికారులు చెప్పిన దాదాపుగా గత 11 నెలల నుండి మిట్ట చింత వారి పల్లి రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించిన దాఖలు కూడా లేవని రైతులు వారి ఆవేదనను వెల్లబుచ్చారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మా సచివాలయానికి సిబ్బంది కొరత లేకుండా చేసి మా ఇక్కట్లను తప్పించాలని కోరుతున్నాం అన్నారు