BREAKING
అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా
www.ntodaynews.com

సచివాలయంలో సిబ్బంది లేక రైతు లు ఇక్కట్లు!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 May, 2026 - 08:23 AM
62 వీక్షణలు

గ్రామ సచివాలయము" మిట్టచింతవారిపల్లి పరిధిలోని మిట్ట చింత వారి పల్లిపంచాయతీ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఏఎన్ఎం, అగ్రికల్చరల్ అసిస్టెంట్ లేకపోవడంతో సంబంధిత అధికారుల పనిమీద వస్తున్నా రైతులకు ఇక్కట్లు తప్పడం లేదని ఆ పంచాయతీకి చెందిన రైతులు గ్రామపంచాయతీ ప్రజలు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ గతంలో ఇప్పటికే అనేకమార్లు మండల అధికారులకు, గ్రీవెన్స్ లో కూడా కలెక్టర్ కి ఫిర్యాదు చేసి ఉన్నామని, అయినను ఇప్పటివరకు మాగోడు పట్టించుకునే నాధుడు కరువయ్యారని సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మిగతా అధికారులు కూడా సమయపాలన పాటించడం లేదని రైతులు వాపోయారు.

మా సచివాలయంలోని రైతు భరోసా కేంద్రానికి నేతిగుట్లపల్లి పంచాయతీ రైతు భరోసా కేంద్ర సిబ్బంది అయిన రాజేష్ ను ఇన్చార్జిగా వ్యవహరించమని అగ్రి అగ్రికల్చర్ అధికారులు చెప్పిన దాదాపుగా గత 11 నెలల నుండి మిట్ట చింత వారి పల్లి రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించిన దాఖలు కూడా లేవని రైతులు వారి ఆవేదనను వెల్లబుచ్చారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మా సచివాలయానికి సిబ్బంది కొరత లేకుండా చేసి మా ఇక్కట్లను తప్పించాలని కోరుతున్నాం అన్నారు