www.ntodaynews.com
సీజనల్ వ్యాదుల పైన అవగాహనా కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్
సీజనల్ వ్యాదుల పైన అవగాహన
వర్ష కాలం ప్రారంభం సందర్బంగా కుప్పం డివిజన్ డిప్యూటీ వైద్య దికారిణి ఆదేశాల మేరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవంని పురస్కరించుకొని కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్న పెద్దభంగారుణతం గ్రామంలో డాక్టర్ సుభాష్ రాజా ఆధ్వర్యంలో జరుపడం జరిగింది
ఇందులో భాగంగా దోమలను నియంత్రణ కు ప్రజలు అందరు భాగస్వామ్యం కావాలని దోమతెరలు వాడాలని, దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూడాలని, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలని చెప్పడం జరిగింది తద్వారా మలేరియా, డెంగీ, చికెన్ గునియా జ్వరాలు రాకుండ ఉంటాయని తెలియజె శారు ఇందులో ఆరోగ్య సిబ్బంది ముత్తుకూమర్, పరమేశ్వరి, లలిత, ఆశా లు పాల్గొన్నారు