BREAKING
చర్లపల్లి జైలు నుంచి అర్హత సాధించిన ఖైదీల విడుదల తాడిపత్రి రుద్రభూమి అభివృద్ధి పనుల పరిశీలన వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు సుప్రీంకోర్టులో నేడు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం తెలంగాణకు వర్ష సూచన.. రానున్న 4 రోజుల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు ఉద్యమకారుల గుర్తింపుపై త్వరగా విధివిధానాలు ప్రకటించాలి రాజ్యసభకు షర్మిల? కర్ణాటక నుంచి అవకాశం ఉన్నట్లు ప్రచారం నకిరేకల్ లో టి యు డబ్ల్యూ జే (ఐ జే యు ) జిల్లా మహాసభ పోతనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ అవినీతి నిరోధక శాఖ ACB - లంచం తీసుకునే వాళ్లను ఎలా పట్టుకుంటుంది. చర్లపల్లి జైలు నుంచి అర్హత సాధించిన ఖైదీల విడుదల తాడిపత్రి రుద్రభూమి అభివృద్ధి పనుల పరిశీలన వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు సుప్రీంకోర్టులో నేడు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం తెలంగాణకు వర్ష సూచన.. రానున్న 4 రోజుల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు ఉద్యమకారుల గుర్తింపుపై త్వరగా విధివిధానాలు ప్రకటించాలి రాజ్యసభకు షర్మిల? కర్ణాటక నుంచి అవకాశం ఉన్నట్లు ప్రచారం నకిరేకల్ లో టి యు డబ్ల్యూ జే (ఐ జే యు ) జిల్లా మహాసభ పోతనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ అవినీతి నిరోధక శాఖ ACB - లంచం తీసుకునే వాళ్లను ఎలా పట్టుకుంటుంది.
www.ntodaynews.com

సెల్‌ఫోన్ ద్వారా వైద్యం అందించి చిన్నారి మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

తెలంగాణ
/ వికారాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 03:51 PM
20 వీక్షణలు

వికారాబాద్ జిల్లా: వికారాబాద్‌లోని మహావీర్ హాస్పిటల్‌లో ఓ చిన్నారికి వైద్యులు ప్రత్యక్షంగా పరీక్షించకుండా సెల్‌ఫోన్ ద్వారా చికిత్స సూచించారనే ఆరోపణలు వెలువడ్డాయి. సరైన సమయంలో తగిన వైద్యం అందకపోవడంతో చిన్నారి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణాలు తీసిందని ఆరోపిస్తూ చిన్నారి మృతదేహంతో ఆస్పత్రి ఎదుట తల్లిదండ్రులు రోదించారు. ఘటనపై స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ స్పందిస్తూ, బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలను వెలికితీయాలని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు.