BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

సెల్‌ఫోన్ ద్వారా వైద్యం అందించి చిన్నారి మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

తెలంగాణ
/ వికారాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 03:51 PM
37 వీక్షణలు

వికారాబాద్ జిల్లా: వికారాబాద్‌లోని మహావీర్ హాస్పిటల్‌లో ఓ చిన్నారికి వైద్యులు ప్రత్యక్షంగా పరీక్షించకుండా సెల్‌ఫోన్ ద్వారా చికిత్స సూచించారనే ఆరోపణలు వెలువడ్డాయి. సరైన సమయంలో తగిన వైద్యం అందకపోవడంతో చిన్నారి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణాలు తీసిందని ఆరోపిస్తూ చిన్నారి మృతదేహంతో ఆస్పత్రి ఎదుట తల్లిదండ్రులు రోదించారు. ఘటనపై స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ స్పందిస్తూ, బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలను వెలికితీయాలని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు.