BREAKING
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు
Date of Publish : 31 August 2026, 04:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సెంచరీతో అదరగొట్టిన డీజీపీ సీవీ ఆనంద్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Aug, 2026 - 04:13 PM
21 వీక్షణలు

సి-డివిజన్ వన్డే లీగ్‌లో అద్భుత ప్రదర్శన.. 126 పరుగులతో నాటౌట్

హైదరాబాద్: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ క్రికెట్ మైదానంలో తన సత్తా చాటారు. సి-డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో మెరిశారు.

హైదరాబాద్ జిల్లా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన సీవీ ఆనంద్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

డీజీపీ స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తూ క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని కొనసాగిస్తున్న సీవీ ఆనంద్ ప్రదర్శనపై క్రీడాభిమానులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన సెంచరీ సాధించిన దృశ్యాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.