www.ntodaynews.com
సింగిరిగుంట గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీ ఆంజనేయ స్వామివారి అభిషేక పూజకు టిడిపి నాయకులు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
సింగిరిగుంట గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీ ఆంజనేయ స్వామివారి అభిషేక పూజ టిడిపి నాయకులు
శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం (27/03/2026) పుంగనూరు మండలం, సింగిరిగుంట గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీ ఆంజనేయ స్వామివారి అభిషేక పూజ కార్యక్రమం లో పాల్గొన్న పుంగనూరు మండల టీడీపీ నాయకులు మాధవ రెడ్డి, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, క్లస్టర్ ఇంచార్జి గంగాధర్, ex సర్పంచ్ రమణ, APYSS చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం, పుంగనూరు మండల జనసేన ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం, సింగిరిగుంట పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు మంజు,కో క్లస్టర్ ఇంచార్జి హరి, నాయకులు కృష్ణ బాబు, మహేంద్ర రాయల్,నందు, మణి,శివ తదితరులు పాల్గొన్నారు.,