BREAKING
ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
ANNAPAREDDY SIVA NAGENDRA గుంటూరు టౌన్ రిపోర్టర్
17 Jun, 2026 - 11:51 AM
9 వీక్షణలు
విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పల్నాడు జిల్లా రవాణా శాఖ స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఈ మేరకు పల్నాడు జిల్లా రవాణా అధికారి సంజీవ్ కుమార్ వివరాలు వెల్లడించారు.
నరసరావుపేటలో ఆరు ప్రత్యేక బృందాలతో పది రోజుల పాటు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పాఠశాల బస్సుల ఫిట్‌నెస్, పర్మిట్లు, బీమా, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారాలు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
తనిఖీల్లో నిబంధనలు పాటించని ఐదు స్కూల్ బస్సులను గుర్తించి సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థుల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని రవాణా శాఖ సూచించింది.