www.ntodaynews.com
స్థల వివాదంలో ఇరువర్గాలపై కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
స్థల వివాదంలో ఇరువర్గాలపై కేసు నమోదు
చిలకలూరిపేట రూరల్: మండల పరిధిలోని వేలూరు గ్రామంలో నాలుగు సెంట్ల నివాస స్థలం విషయమై వంజా జైపాల్ రావు, వంజా సురేందర్రావుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవపై ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. వారి ఫిర్యాదుల మేరకు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ జి. అనిల్ కుమార్ కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.