www.ntodaynews.com
సుచిత్ర సర్కిల్లో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలంగాణ
/
మేడ్చల్-మల్కాజిగిరి
సుచిత్ర సర్కిల్లో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వీరారెడ్డి నరేందర్ రెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకారుడు, సంపత్ మాధవ రెడ్డి, కిషన్ రావు , కుంట సిద్దిరాములు , సుధాకర్ గౌడ్ , జ్ఞానేశ్వర్, ఎల్లా గౌడ్ , బాలమల్లేష్ రామచంద్ర రెడ్డి , చంద్రశేఖర్ రెడ్డి, మధుకృష్ణ మరియు మహిళా నాయకురాళ్లు అరుణారెడ్డి, పద్మ పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు