BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

సుగాలిమిట్ట ఘాట్ ప్రమాదంలో సేవాభావం.. తండ్రి-కొడుకులను సత్కరించిన సీఐ సుబ్బరాయుడు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
09 Jun, 2026 - 10:08 PM
68 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం సుగాలిమిట్ట ఘాట్ వద్ద ఈ నెల 6వ తేదీ రాత్రి జరిగిన లారీ ప్రమాద సమయంలో సేవా దృక్పథంతో స్పందించిన తండ్రి-కొడుకులను పోలీసులు ఘనంగా సత్కరించారు.

రాత్రి సుమారు 10 గంటల సమయంలో రెండు లారీలు ఢీకొనడంతో వాటి ఇంజిన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ సమయంలో బోడేవారిపల్లి గ్రామానికి చెందిన కె. భూపతి మరియు ఆయన కుమారుడు మోహిత్ కుమార్ వెంటనే స్పందించి హిటాచీ యంత్రాన్ని సంఘటనా స్థలానికి తెప్పించారు. ప్రమాదానికి గురైన రెండు లారీలను రహదారి పక్కకు తొలగించి, ట్రాఫిక్‌ను సవ్యంగా పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు.

వారి సేవలను గుర్తించిన పుంగనూరు సీఐ సుబ్బరాయుడు, పోలీసు సిబ్బందితో కలిసి భూపతి, మోహిత్ కుమార్‌లను సత్కరించి అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేయడం ఆదర్శప్రాయమని కొనియాడారు.

స్థానికులు కూడా తండ్రి-కొడుకుల సేవా స్పూర్తిని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.