BREAKING
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!! యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆక్రమణలపై కఠిన చర్యలు ఈ నెల 27న మంచిర్యాల జిల్లాలో ప్రజావాణి రద్దు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!! యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆక్రమణలపై కఠిన చర్యలు ఈ నెల 27న మంచిర్యాల జిల్లాలో ప్రజావాణి రద్దు
www.ntodaynews.com

స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
25 Apr, 2026 - 07:01 PM
8 వీక్షణలు

స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా 

శనివారం (25-04-2026) కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో  స్వచ్ఛ సర్వేక్షణ్‌పై మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా గారు

పట్టణాల్లో పరిశుభ్రత ప్రమాణాలు మెరుగుపరచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్

ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛత కార్యక్రమాలు వేగవంతం చేయాలని సూచించిన జిల్లా కలెక్టర్

నంద్యాల, ఏప్రిల్ 25:

జిల్లాలో కొనసాగుతున్న రీ-సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తూ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆర్డీఓలు, తహసీల్దారులు, సర్వేయర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో రీ-సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, భూ సేకరణ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.