BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

శీలం రమేష్‌కు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సత్కారం

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 07:42 PM
79 వీక్షణలు

శీలం రమేష్‌కు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సత్కారం

చండీగఢ్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి యోగా పోటీలలో రజత పతకం సాధించిన శీలం రమేష్‌ను సోమవారం జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు సత్కరించారు. తన కార్యాలయంలో రమేష్‌ను అభినందిస్తూ శాలువా కప్పి సన్మానించారు.

దేశంలోని 11 రాష్ట్రాల నుంచి పాల్గొన్న యోగ సాధకులతో పోటీ పడిన రమేష్, విజయవాడ డ్రగ్స్ విభాగానికి చెందిన బీకే రాముడుతో కలిసి ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. హనుమాన్ చాలీసా పాటకు అనుసంధానంగా రిథమిక్ ఫైర్ శైలిలో యోగాసనాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. సుమారు 2 నిమిషాలు 50 సెకన్ల పాటు సాగిన ఈ ప్రదర్శనకు జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది.

ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రమేష్ ప్రతిభను కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యోగా గురువు ముదిగొండ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.