BREAKING
ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ..
Date of Publish : 23 March 2026, 07:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శీలం రమేష్‌కు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సత్కారం

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 07:42 PM
183 వీక్షణలు

శీలం రమేష్‌కు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సత్కారం

చండీగఢ్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి యోగా పోటీలలో రజత పతకం సాధించిన శీలం రమేష్‌ను సోమవారం జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు సత్కరించారు. తన కార్యాలయంలో రమేష్‌ను అభినందిస్తూ శాలువా కప్పి సన్మానించారు.

దేశంలోని 11 రాష్ట్రాల నుంచి పాల్గొన్న యోగ సాధకులతో పోటీ పడిన రమేష్, విజయవాడ డ్రగ్స్ విభాగానికి చెందిన బీకే రాముడుతో కలిసి ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. హనుమాన్ చాలీసా పాటకు అనుసంధానంగా రిథమిక్ ఫైర్ శైలిలో యోగాసనాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. సుమారు 2 నిమిషాలు 50 సెకన్ల పాటు సాగిన ఈ ప్రదర్శనకు జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది.

ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రమేష్ ప్రతిభను కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యోగా గురువు ముదిగొండ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.