BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 September 2026, 08:10 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

శనేశ్వరస్వామికి పంచలోహ కిరీటం సమర్పణ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
05 Sep, 2026 - 08:10 PM
6 వీక్షణలు

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.33 వేల విలువైన కిరీటం బహూకరణ

పుంగనూరు | Ntoday News

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని నాగపాళ్యం మెట్లవారి వీధికి చెందిన అంజప్పరెడ్డి–వైజయంతిమాల దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు నవీన్, మధు భక్తిశ్రద్ధలతో సేవా కార్యక్రమం నిర్వహించారు.

పుంగనూరు సమీపంలోని 50 రాళ్ల మరువ వద్ద వెలసిన శనేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి రూ.33 వేల విలువైన పంచలోహ కిరీటాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారికి పంచలోహ కిరీటాన్ని అలంకరించారు.

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు దాతలను అభినందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కుమారులు భక్తిశ్రద్ధలతో కిరీటాన్ని సమర్పించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

కార్యక్రమంతో ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొంది.