www.ntodaynews.com
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ మండల స్థాయి సమావేశం
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా పుంగనూరు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల స్థాయి నేతలు క్లస్టర్ ఇంచార్జిలు, మరియు యూనిట్ , బూత్ ఇన్చార్జిలు కలిసి సమావేశం నిర్వహించి పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పంచాయతీల్లోని బూత్ లెవెల్ లో ఓటర్ వెరిఫికేషన్ గురించి చర్చించడం జరిగింది