www.ntodaynews.com
శ్రీశైలం దేవస్థానం అన్న ప్రసాద పథకానికి విరాళం
ఆంధ్రప్రదేశ్
/
నంద్యాల
అన్నప్రసాద విరాళం అందజేత
రూ.1,00,116 విరాళం సమర్పించిన లక్ష్మయ్య
తేది: 22-03-2026
కర్నూలుకు చెందిన శ్రీ లక్ష్మయ్య అన్నప్రసాద వితరణ పథకానికి రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు.
ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి సి.హెచ్. శ్రీనివాసరెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా దేవస్థానం తరఫున దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు..