www.ntodaynews.com
శ్రీవాణి టికెట్ల కేటాయింపులో కొత్త మార్పులు
ఆంధ్రప్రదేశ్
/
తిరుపతి
తిరుమల:
తిరుమల శ్రీవాణి దర్శన టికెట్లలో అక్రమాలను అరికట్టడానికి టీటీడీ కీలక మార్పులు చేసింది. రోజువారీ 1,500 టికెట్ల కేటాయింపు ఇలా ఉంటుంది:
500 టికెట్లు: ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ కోసం
200 టికెట్లు: రేణిగుంట ఎయిర్పోర్ట్ ద్వారా
300 టికెట్లు: బ్యాక్లాగ్ దాతల కోసం
మిగిలిన టికెట్లు వివిధ విధానాల ద్వారా భవిష్యత్తులో కేటాయింపుకు ఉండవచ్చు. జూన్ 10 నుంచి ఈ నూతన కేటాయింపు విధానం అమల్లోకి వస్తుంది. టీటీడీ భవిష్యత్తులో లక్కీడ్రా విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది.