BREAKING
బట్టలు ఆరేస్తూ విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి సాతులూరు గ్రామంలో యువకుడి కిడ్నాప్ కలకలం. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ భారీ వర్షాలు... చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం ఉప్పరపాలెం శివారులో జూదరుల అరెస్ట్ ​ఆరుగురు పట్టివేత.. జూన్‌లో 11 రోజులు బ్యాంకులకు సెలవులు పెదవేగి పోలీసులకు బొలెరో వాహనం అందజేత ఏలూరు జిల్లాలో కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు ఏఎన్‌ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం మయన్మార్ అధ్యక్షుడితో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ బట్టలు ఆరేస్తూ విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి సాతులూరు గ్రామంలో యువకుడి కిడ్నాప్ కలకలం. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ భారీ వర్షాలు... చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం ఉప్పరపాలెం శివారులో జూదరుల అరెస్ట్ ​ఆరుగురు పట్టివేత.. జూన్‌లో 11 రోజులు బ్యాంకులకు సెలవులు పెదవేగి పోలీసులకు బొలెరో వాహనం అందజేత ఏలూరు జిల్లాలో కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు ఏఎన్‌ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం మయన్మార్ అధ్యక్షుడితో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
www.ntodaynews.com

ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథావిధిగా నిర్వహణ

తెలంగాణ
17 Feb, 2026 - 11:04 AM
61 వీక్షణలు
గురువారం ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథావిధిగా నిర్వహణ: జిల్లా కలెక్టర్ ప్రకటన NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లాలో ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ మరియు ఉద్యోగవాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఫిబ్రవరి 19, 2026 (గురువారం) నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రజలు మరియు ఉద్యోగుల నుండి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత, పరిపాలనా మరియు ఉద్యోగ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులను కలెక్టరేట్‌లో సమర్పించవచ్చని సూచించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు. #YadadriBhuvanagiri #DistrictCollector #GrievanceRedressal #Udyogavani #PublicIssues Follow us on Website Facebook Instagram YouTube