BREAKING
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు
Date of Publish : 17 February 2026, 11:04 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథావిధిగా నిర్వహణ

తెలంగాణ
17 Feb, 2026 - 11:04 AM
143 వీక్షణలు
గురువారం ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథావిధిగా నిర్వహణ: జిల్లా కలెక్టర్ ప్రకటన NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లాలో ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ మరియు ఉద్యోగవాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఫిబ్రవరి 19, 2026 (గురువారం) నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రజలు మరియు ఉద్యోగుల నుండి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత, పరిపాలనా మరియు ఉద్యోగ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులను కలెక్టరేట్‌లో సమర్పించవచ్చని సూచించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు. #YadadriBhuvanagiri #DistrictCollector #GrievanceRedressal #Udyogavani #PublicIssues Follow us on Website Facebook Instagram YouTube