BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

విద్యార్థులు భాగస్వాములు కావాలి

తెలంగాణ
21 Feb, 2026 - 11:04 AM
123 వీక్షణలు
సామాజిక బాధ్యతల పట్ల విద్యార్థులు భాగస్వాములు కావాలి ఆహార పంటల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం NTODAY NEWS: చిట్యాల సామాజిక బాధ్యతల పట్ల విద్యార్థులు చైతన్యంతో భాగస్వాములు కావాలని చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్ పేర్కొన్నారు. శనివారం చిట్యాల పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో నిర్వహించిన ఆహార పంటల పోటీల విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యతో పాటు విద్యార్థులలోని ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీయడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఆటలు, పాటలు, కళలు మరియు సామాజిక కార్యక్రమాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి విద్యార్థి అభిరుచిని గుర్తించి, ఆయా రంగాల్లో వారు ఉన్నత స్థాయికి చేరేలా మార్గనిర్దేశం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దేశపాక లతా రాజేష్, పాఠశాల ప్రతినిధులు పెద్ది నరేందర్, ఆనంద్ కుమార్, పెద్ది పద్మ, షేక్ షామిమ్, ధనలక్ష్మి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. #Chityal #Education #StudentDevelopment #SocialResponsibility #SchoolEvents #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube