BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

విద్యార్థులు భాగస్వాములు కావాలి

తెలంగాణ
21 Feb, 2026 - 11:04 AM
41 వీక్షణలు
సామాజిక బాధ్యతల పట్ల విద్యార్థులు భాగస్వాములు కావాలి ఆహార పంటల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం NTODAY NEWS: చిట్యాల సామాజిక బాధ్యతల పట్ల విద్యార్థులు చైతన్యంతో భాగస్వాములు కావాలని చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్ పేర్కొన్నారు. శనివారం చిట్యాల పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో నిర్వహించిన ఆహార పంటల పోటీల విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యతో పాటు విద్యార్థులలోని ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీయడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఆటలు, పాటలు, కళలు మరియు సామాజిక కార్యక్రమాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి విద్యార్థి అభిరుచిని గుర్తించి, ఆయా రంగాల్లో వారు ఉన్నత స్థాయికి చేరేలా మార్గనిర్దేశం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దేశపాక లతా రాజేష్, పాఠశాల ప్రతినిధులు పెద్ది నరేందర్, ఆనంద్ కుమార్, పెద్ది పద్మ, షేక్ షామిమ్, ధనలక్ష్మి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. #Chityal #Education #StudentDevelopment #SocialResponsibility #SchoolEvents #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube