BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

ధన్గర్వాడి ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

తెలంగాణ
28 Feb, 2026 - 10:59 PM
228 వీక్షణలు
ధన్గర్వాడి ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ పదో తరగతి ఫలితాలపై అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాంఖడే ఆరా కరీంనగర్: కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖాధికారి అశ్వినీ తానాజీ వాంఖడే శుక్రవారం ధన్గర్వాడిలోని పి.యం.శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని అకాడమిక్ రికార్డులను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థుల అభ్యసనంపై సమీక్ష పదో తరగతి తరగతి గదిని సందర్శించిన అశ్వినీ తానాజీ వాంఖడే విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించారు. విద్యార్థుల మార్కుల వివరాలు, వెనుకబడిన అంశాలు, వార్షిక పరీక్షలకు తీసుకుంటున్న సిద్ధతపై సమాచారం సేకరించారు. సిబ్బందికి సూచనలు కొంతమంది విద్యార్థులు కొన్ని సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు సాధించిన అంశంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫలితాల మెరుగుదల కోసం ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ సిబ్బందికి ఆదేశించారు.   #Karimnagar #SchoolInspection #EducationDepartment #PMShriSchool #AcademicReview #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube