BREAKING
టీఎస్ యూటీఎఫ్ నేత తేలుకుంట్ల వెంకటేశ్వర్లుకు ఘన నివాళి ​మంచిర్యాల ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి: మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు మహానాడు వేదికపై కార్యకర్తలకు ఘన సత్కారం.. జిల్లాలో రెవెన్యూ, సివిల్ సప్లై, పోలీస్ శాఖలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ ధాన్యం సేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి -- రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ​ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగంగా నిర్వహించాలి వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఏఈవో బలవన్మరణం ​టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్ ​మంచిర్యాలలో బక్రీద్ వేడుకలు: మేయర్, కార్పొరేటర్ల శుభాకాంక్షలు ​ఆఖరి గింజ వరకు వరి ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి గడ్డం వివేకానంద టీఎస్ యూటీఎఫ్ నేత తేలుకుంట్ల వెంకటేశ్వర్లుకు ఘన నివాళి ​మంచిర్యాల ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి: మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు మహానాడు వేదికపై కార్యకర్తలకు ఘన సత్కారం.. జిల్లాలో రెవెన్యూ, సివిల్ సప్లై, పోలీస్ శాఖలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ ధాన్యం సేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి -- రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ​ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగంగా నిర్వహించాలి వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఏఈవో బలవన్మరణం ​టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్ ​మంచిర్యాలలో బక్రీద్ వేడుకలు: మేయర్, కార్పొరేటర్ల శుభాకాంక్షలు ​ఆఖరి గింజ వరకు వరి ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి గడ్డం వివేకానంద
www.ntodaynews.com

​టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
28 May, 2026 - 06:52 PM
55 వీక్షణలు

​కల్వకుంట్ల కవిత సమక్షంలో చేరిక.. రానున్న ఎన్నికల్లో గెలుపు మనదేనని ధీమా

​రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి బోడ జనార్దన్ తన అనుచరులతో కలిసి తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు పార్టీ కండువా కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

​ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బోడ జనార్దన్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధికారంలోకి వస్తుందని పూర్తి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత పాలన సాగించిన పార్టీలను, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో అనుచరులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు