BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

టిఆర్ఎస్‌లో చేరికల జోరు.. మాజీ మంత్రి బోడ జనార్ధన్ నిర్ణయం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 12:49 PM
28 వీక్షణలు

టిఆర్ఎస్‌లో చేరికల జోరు.. మాజీ మంత్రి బోడ జనార్ధన్ నిర్ణయం

తెలంగాణ రాష్ట్రం లో నూతనంగా ఏర్పడిన టిఆర్ఎస్ పార్టీలో చేరికల ఊపు కొనసాగుతోంది. తాజాగా మాజీ మంత్రి బోడ జనార్ధన్ కల్వకుంట్ల కవిత తో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం త్వరలోనే తన అనుచరులతో కలిసి టిఆర్ఎస్‌లో చేరనున్నట్లు జనార్ధన్ స్పష్టం చేశారు.

ఇప్పటికే పార్టీ స్థాపన దశ నుంచే పలువురు నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కూడా కవితకు మద్దతు తెలపడం గమనార్హం. ఇతర పార్టీల నుంచి వరుసగా నాయకులు చేరుతుండటంతో టిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

రాబోయే రోజుల్లో మరిన్ని కీలక నేతలు కూడా చేరే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.