BREAKING
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి
www.ntodaynews.com

టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Apr, 2026 - 10:04 PM
50 వీక్షణలు

టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకున్న చెన్న కేశవ నాయుడు...

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి పుంగనూరు నియోజకవర్గానికి చెందిన చెన్న కేశవ నాయుడుకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మై టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానంలో వచ్చినందుకు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రివర్యులు నారా లోకేష్ నుంచి ప్రశంసా పత్రం మరియు సైకిల్ ని బహుమతిగా పంపించడం జరిగింది దీనిని నియోజకవర్గ సీనియర్ నాయకులు వై మధుసూదన్ నాయుడు మాట్లాడుతూ యువత పార్టీకి డిజిటల్ రంగంలో మరియు సోషల్ మీడియాలో పార్టీ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకుపోవాలని చెన్నకేశవ నాయుడుకి ఘనంగా సత్కరించి అదేవిధంగా యువత ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు, మార్పు రమేష్ TNSF రాష్ట్ర అధికార ప్రతినిధి, జంపాల మోహన్ నాయుడు, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి అక్కిమ్ కుమార్, సంజీవ, జగదీష్, సుబ్రహ్మణ్యం, అఖిల్, ప్రశాంత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు