BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి రెండు రోజుల పోలీస్ కస్టడీ.. నేడు, రేపు విచారణ

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 01:16 PM
24 వీక్షణలు

తెలంగాణ: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డిని పోలీసులు రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. సహచర ట్రైనీ ఐపీఎస్‌ను వేధించిన కేసులో ఆయనను పోలీసులు విచారించనున్నారు. ఈ కేసులో గత నెల 28న ఉదయ్‌కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయగా, ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

కేసు దర్యాప్తులో భాగంగా ఉదయ్‌కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకుని కీలక వివరాలు సేకరించేందుకు పోలీసులు కోర్టును ఆశ్రయించారు. విచారణకు అనుమతించిన కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో నేడు, రేపు పోలీసులు ఆయనను ప్రశ్నించనున్నారు. విచారణలో సేకరించే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.