BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

టీ20లో టీమిండియా విజయం

ఆంధ్రప్రదేశ్
09 Mar, 2026 - 02:45 AM
446 వీక్షణలు
టీ20లో టీమిండియా విజయం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఆనందం పంచుకున్న అమడగూరు ప్రజలు NTODAY NEWS: అమడగూరు ప్రతినిధి రామాంజనేయులు టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియాను చూసి దేశమంతా గర్విస్తోంది. ప్రపంచ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించడంతో అభిమానులు, క్రీడాభిమానులు భారత ఆటగాళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ ప్రతిభతో దేశానికి గౌరవం తీసుకొచ్చారని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా అమడగూరు మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ గ్రామ ప్రధాన వీధుల గుండా ర్యాలీగా వెళ్లారు. టీమిండియా విజయాన్ని ఆనందంగా జరుపుకుంటూ విద్యార్థులు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ భారత జట్టు సాధించిన విజయం దేశ యువతకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని కష్టపడి శ్రమిస్తే గొప్ప విజయాలు సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభాకర్, క్రీడ ఉపాధ్యాయుడు ముని మరియు ఇతరులు పాల్గొన్నారు. #TeamIndia #T20Victory #IndianCricket #Amadaguru #StudentRally #SportsInspiration #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube