BREAKING
ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ
www.ntodaynews.com

తాతకుంట్లలో మలేరియా వ్యతిరేక ర్యాలీ, డ్రై డే ఫ్రైడే కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jun, 2026 - 09:26 PM
9 వీక్షణలు

విస్సన్నపేట, జూన్ 12: మండలం తాతకుంట్ల గ్రామంలో ఈరోజు పి.హెచ్.సి వైద్యాధికారి డాక్టర్ కె. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మలేరియా వ్యతిరేక మహోత్సవ ర్యాలీ మరియు "డ్రై డే ఫ్రైడే" కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డి. రాజు నాయక్ పాల్గొని వర్షాకాలంలో కీటక జనిత వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి SK. బాబు వలి, ఎంపిహెచ్ఎస్ వీరభద్రరావు, MPHAs, ANMs, MLHP ఆశాలు వంటి సిబ్బంది పాల్గొని, వాడుకదారులందరికీ సమగ్ర సమాచారాన్ని అందించారు.

వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి కీటక జనిత వ్యాధుల వ్యాప్తి ఎక్కువగా ఉండే నేపథ్యంలో, స్థానిక ప్రజలలో సురక్షిత జీవనశైలిని పెంపొందించడం కోసం ఈ ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమం కీలకంగ చేపట్టబడింది