BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

తెలంగాణ జలసిరి పై అవగాహన సదస్సు ​

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
29 Jul, 2026 - 09:33 PM
4 వీక్షణలు

తెలంగాణ జలసిరి పై అవగాహన సదస్సు ​

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో 'తెలంగాణ జలసిరి' పథకం, భూగర్భ జలాల పెంపుపై సర్పంచ్ కాటం వెంకటేశం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీబీజీ రాంజీ  ద్వారా ఉపాధి కల్పిస్తూ, గ్రామసభ ద్వారా పనులను నిర్ధారించుకుని రైతులు పనులు చేపట్టవచ్చని తెలిపారు. ​భూగర్భ జలాలు పెంచేందుకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు, పంట గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వడపడిన బోర్ల చుట్టూ కందకం తీసి రాళ్లు, ఇసుకతో నింపడం వల్ల డ్రై అయిన బోర్లలో మళ్లీ నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్‌వాడీలు పెద్ద భవనాల పైకప్పుల నీటిని గుంతల్లోకి మళ్లించాలని కోరారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతల నిర్మాణంలో గ్రామ పాలకవర్గం, ఫీల్డ్ అసిస్టెంట్లు సహకరిస్తారని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య, వార్డు సభ్యులు ఏర్పుల యాదయ్య, ఏర్పుల మల్లేశ్వరి, సాగర్ల నవ్యశ్రీ, నాగరాజు, ఆనగంటి నరేష్, ఏర్పుల నరసింహ, నీలకంఠం నరేష్‌తో పాటు ఆశ వర్కర్లు, VBKs తదితరులు పాల్గొన్నారు.