BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

తెలంగాణకు 15.90 టీఎంసీల హక్కు సాధించారా?: హరీశ్ రావు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 07:19 AM
66 వీక్షణలు

తెలంగాణకు రావాల్సిన 15.90 టీఎంసీల కృష్ణా జలాల హక్కు సాధించారా? అని మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభాన్ని సంబరంగా చేసుకోవడం కాకుండా, తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలపై ఎలాంటి హామీలు సాధించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

అలాగే, ఆర్డీఎస్ కింద తెలంగాణకు కేటాయించిన నీటిపై స్పష్టమైన హామీలు సాధించారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అదనపు నీటి వినియోగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని విమర్శించారు.

అంతేకాకుండా, కర్ణాటకలో చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల తెలంగాణ నీటి హక్కులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.