BREAKING
తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఆగస్టు 9 ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని జయప్రదం చేయండి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరిగిన జైలు భరో ను జయప్రదం చేద్దాం - citu జాతీయ చేనేత దినోత్సవం నేడు ఇకత్ ను దరిద్దాం చేనేతను ఆదరిద్దాం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఆగస్టు 9 ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని జయప్రదం చేయండి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరిగిన జైలు భరో ను జయప్రదం చేద్దాం - citu జాతీయ చేనేత దినోత్సవం నేడు ఇకత్ ను దరిద్దాం చేనేతను ఆదరిద్దాం
www.ntodaynews.com

తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. అక్రమాలకు చెక్!

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Aug, 2026 - 07:58 AM
22 వీక్షణలు

తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. అక్రమాలకు చెక్! ఆగస్టు 15న పంపిణీకి శ్రీకారం

హైదరాబాద్, ఆగస్టు 9: తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.05 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం.

నకిలీ రేషన్ కార్డులు, అక్రమాలను అరికట్టేలా కొత్త కార్డులను మార్పులు చేయడానికి వీలు లేని విధంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కార్డులపై ఉన్న వివరాలను ఇతరులు మార్చకుండా ఉండేందుకు ప్రత్యేక భద్రతా లక్షణాలతో పాటు లామినేషన్ చేయనున్నారు.

ఈ-కేవైసీ పూర్తయిన తర్వాతే కార్డుల జారీ

లబ్ధిదారుల ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆధార్ వివరాల ఆధారంగా స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. కుటుంబానికి సంబంధించిన వివరాలతో పాటు ఇంటి యజమాని లేదా ఇంటి ఇల్లాలి ఫొటోతో కూడిన కార్డును అందించనున్నట్లు సమాచారం.

కొత్త విధానంతో రేషన్ కార్డుల విషయంలో నకిలీలు, అక్రమాలు తగ్గడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ రేషన్ సరుకులు మరింత పారదర్శకంగా అందే అవకాశం ఉంది.