BREAKING
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గురవాయిగూడెంలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం విస్సన్నపేటలో విత్తనాల దుకాణాల తనిఖీలు తిరుమలకు పోటెత్తిన భక్తజనం.. 24 గంటల నిరీక్షణ! మృతి చెందిన బొమ్మర సమ్మక్కపరామర్శించిన BRS పార్టీ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ శుభవార్త రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి శైలజ దుర్మరణం అగ్నిప్రమాద బాధితులకు పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ ఉద్యమకారుల వేదిక చిట్యాల అధ్యక్షుడిగా చికిలంమెట్ల అశోక్ నియామకం ​ పెద్ద కాపర్తి శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గురవాయిగూడెంలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం విస్సన్నపేటలో విత్తనాల దుకాణాల తనిఖీలు తిరుమలకు పోటెత్తిన భక్తజనం.. 24 గంటల నిరీక్షణ! మృతి చెందిన బొమ్మర సమ్మక్కపరామర్శించిన BRS పార్టీ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ శుభవార్త రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి శైలజ దుర్మరణం అగ్నిప్రమాద బాధితులకు పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ ఉద్యమకారుల వేదిక చిట్యాల అధ్యక్షుడిగా చికిలంమెట్ల అశోక్ నియామకం ​ పెద్ద కాపర్తి శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు,
www.ntodaynews.com

తిరుమలకు పోటెత్తిన భక్తజనం.. 24 గంటల నిరీక్షణ!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 May, 2026 - 11:30 AM
15 వీక్షణలు

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేలాదిగా తరలివస్తున్న భక్తులతో కొండంతా కిక్కిరిసిపోయింది. అన్ని దర్శన కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోగా, క్యూ లైన్ శిలాతోరణం వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర విస్తరించింది. సర్వదర్శనం కోసం భక్తులు సుమారు 24 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం, నిన్న ఒక్కరోజే 78,389 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 45,283 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

ఇక శ్రీవారి హుండీకి భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం రూ.4.15 కోట్లకు చేరుకుంది. అలాగే 4.07 లక్షల లడ్డూలు విక్రయమవడం భక్తుల రద్దీకి అద్దం పడుతోంది.

వేసవి సెలవులు, వారాంతం కావడంతో రాబోయే రోజుల్లో కూడా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.