BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

తిరువూరులో కక్షిదారులకు మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 01:58 PM
65 వీక్షణలు

తిరువూరులో కక్షిదారులకు మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమం

తిరువూరు, ఆగస్టు 5: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు మహారాజశ్రీ కోర్టు వారి పరిధిలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో క్షిదారులకు మధ్యవర్తిత్వం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మీడియేటర్ మాకరాజు రామ్మోహన్ రాజు పాల్గొని క్షిదారులకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవలు, మధ్య వర్తిత్వం, వారి హక్కులు, చట్టపరమైన రక్షణ, వివాదాల పరిష్కార మార్గాలపై అవగాహన కల్పించారు. న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, సమస్యలు ఎదురైనప్పుడు చట్టబద్ధ మార్గాలను ఆశ్రయించాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో స్థానిక న్యాయవాదులు, సంబంధిత అధికారులు, క్షిదారులు పాల్గొన్నారు.