BREAKING
మెగా ఫ్యామిలీ వీరాభిమాని ధారకొండ వెంకటరమణ (47) ఇకలేరు.. నకిరేకల్‌లో ఘనంగా మారథాన్ ర్యాలీ చెప్పులు లేకుండా 11,600 కిలోమీటర్ల పాదయాత్ర మురికి కాలువల గురించి పట్టించుకోని అధికారులు బోయకొండ ఆలయంలో కిక్కిరిస్తున్న భక్తజనం కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య హార్టికల్చర్ అధికారి నరేంద్ర కుమార్‌కు ఘన సన్మానం హైకోర్టు జడ్జిపై ట్రోలింగ్.. కేసు నమోదు బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి తలుపులమ్మ లోవ భక్తజనం మెగా ఫ్యామిలీ వీరాభిమాని ధారకొండ వెంకటరమణ (47) ఇకలేరు.. నకిరేకల్‌లో ఘనంగా మారథాన్ ర్యాలీ చెప్పులు లేకుండా 11,600 కిలోమీటర్ల పాదయాత్ర మురికి కాలువల గురించి పట్టించుకోని అధికారులు బోయకొండ ఆలయంలో కిక్కిరిస్తున్న భక్తజనం కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య హార్టికల్చర్ అధికారి నరేంద్ర కుమార్‌కు ఘన సన్మానం హైకోర్టు జడ్జిపై ట్రోలింగ్.. కేసు నమోదు బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి తలుపులమ్మ లోవ భక్తజనం
www.ntodaynews.com

తలుపులమ్మ లోవ భక్తజనం

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ
Reporter
కే.ప్రవీణ్ తుని మండల ప్రతినిధి
17 May, 2026 - 08:40 PM
18 వీక్షణలు

తలుపులమ్మ లోవ భక్తజనం

ఓం శ్రీ మాత్రేనమః 

శ్రీ తలుపులమ్మ  దేవస్థానం, లోవ, తుని  (మం) కాకినాడ జిల్లా  ఈ రోజు ది.17.05.2026 ఆదివారం ఆలయ తెరుచు సమయములో ఉదయం గం.5.00 ల నుండి సాయంత్రం గం.6.00 ల వరకు మాత్రమే సుమారు 28,000 మంది శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రసాదముల విక్రయం ద్వారా 2,38,630/- పూజా టిక్కెట్లు ద్వారా 4,27,580/- కేశకండన టిక్కెట్లు ద్వారా 10,600/-లు వాహనపూజలు టిక్కెట్లు ద్వారా 13,050/- కాటేజీలు ద్వారా 89,053/- ఇతర మిసిలేనియస్ డొనేషన్లు ద్వారా రూ. 9,043/- లు   వెరసి మొత్తం రు.7,87,956/- లు వచ్చినది.ఆదాయం వచ్చినదని కార్యనిర్వహణాధికారి శ్రీ విశ్వనాధ రాజుగారు తెలియజేసారు.