www.ntodaynews.com
తలుపులమ్మ లోవ భక్తజనం
ఆంధ్రప్రదేశ్
/
కాకినాడ
తలుపులమ్మ లోవ భక్తజనం
ఓం శ్రీ మాత్రేనమః
శ్రీ తలుపులమ్మ దేవస్థానం, లోవ, తుని (మం) కాకినాడ జిల్లా ఈ రోజు ది.17.05.2026 ఆదివారం ఆలయ తెరుచు సమయములో ఉదయం గం.5.00 ల నుండి సాయంత్రం గం.6.00 ల వరకు మాత్రమే సుమారు 28,000 మంది శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రసాదముల విక్రయం ద్వారా 2,38,630/- పూజా టిక్కెట్లు ద్వారా 4,27,580/- కేశకండన టిక్కెట్లు ద్వారా 10,600/-లు వాహనపూజలు టిక్కెట్లు ద్వారా 13,050/- కాటేజీలు ద్వారా 89,053/- ఇతర మిసిలేనియస్ డొనేషన్లు ద్వారా రూ. 9,043/- లు వెరసి మొత్తం రు.7,87,956/- లు వచ్చినది.ఆదాయం వచ్చినదని కార్యనిర్వహణాధికారి శ్రీ విశ్వనాధ రాజుగారు తెలియజేసారు.