BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

తొర్రూర్ పట్టణ ఆర్టీసీ కార్మికులకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటా

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
24 Apr, 2026 - 04:32 PM
82 వీక్షణలు

తొర్రూర్ పట్టణ ఆర్టీసీ కార్మికులకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటా 

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  ఆదేశాల అనుసారం

శుక్రవారం తొర్రూర్ డిపో నందు తొర్రూర్ పెద్ద వంగర మండల BRS నాయకులు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలిచారు. RTC కార్మికులను నమ్మించి దగా చేసిన కాంగ్రెస్ సర్కార్ మెడ వంచి RTC కార్మికులను డిమాండ్లు ఇచ్చేవరకు BRS పార్టీ మీకు అండగా ఉంటుందని తెలుపుతూ

శంకర్ గౌడ్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలి

-అదేవిధంగా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇయ్యాలి

నర్సంపేటలో నిప్పంటించుకొని ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌ గౌడ్ మృతి.. ఆత్మహత్యకు పాలపడ్డ మరో ముగ్గురు

-ఇవి ముమ్మాటికీ రేవంత్ సర్కార్ హత్యలే ప్రజలే తరిమి తరిమి కొట్టేదాకా చూసుకోవద్దంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు

ఇందులో పాల్గొన్న నాయకులు

మండల అధ్యక్షులు పసుమర్తి సితారములు ఈదురు ఐలయ్య 

మాజీ ఎంపీపీ చిన్న అంజయ్య

 శ్రీరామ్ సుధీర్ తొర్రూరు టౌన్ అధ్యక్షుడు 

బిందు శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి 

నల మాస ప్రమోద్ 

శ్రీరామ్ సంజయ్ టౌన్ ప్రధాన కార్యదర్శి 

కుర్ర శ్రీనివాస్ సీనియర్ నాయకులు  

శ్యామకూరి ఐలయ్య  

ధారవత్ జయసింగ్ నాయక్ 

 కౌన్సిలర్లు

తూర్పటి రవి 

పేర్ల జంప్పన్న 

ప్రవీణ్ రాజు 

రాయిశెట్టి వెంకన్న 

మాలోతు కాలు నాయక్ మయూరి వెంకన్న 

మెకానిక్ రాజు 

కొండా వెంకన్న 

హపవత్ సురేష్ 

స్వామి నాయక్ 

మంగళపల్లి ఆశయ్య 

గద్దల బిక్షం కుమార స్వామి వెంకన్న, వేణు, అనుదిప్, నిమ్మల శేఖర్ కల్లూరి కళావతి.