BREAKING
పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
www.ntodaynews.com

తుపాకీ నుంచి హలానికి.. మావోయిస్ట్ సభ్యురాలు కొత్త జీవితానికి నాంది

తెలంగాణ
/ భద్రాద్రి కొత్తగూడెం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 07:45 PM
13 వీక్షణలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకప్పుడు చేతిలో తుపాకీ పట్టి అడవుల్లో సంచరించిన మావోయిస్ట్ సభ్యురాలు నేడు హలం పట్టి పొలం పనుల్లో నిమగ్నమై కనిపిస్తోంది.

చర్ల మండలం మారుమూల గిరిజన గ్రామం రాళ్పాపురానికి చెందిన పొడియం లక్ష్మి (28) కొన్నేళ్ల క్రితం కుటుంబాన్ని విడిచి సాయుధ పోరాట బాట పట్టింది. అనంతరం మావోయిస్టు పార్టీలో అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ సభ్యురాలిగా పనిచేసింది.

ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన లక్ష్మి ప్రస్తుతం తన గ్రామానికి చేరుకుని అమ్మమ్మ వద్ద ఉంటూ పోడు భూమిలో వ్యవసాయ పనులు చేస్తోంది. అలాగే అడవి ఉత్పత్తుల సేకరణ ద్వారా జీవనం సాగిస్తోంది.

ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల పునరావాస ప్యాకేజీని అందిస్తే శాశ్వత ఉపాధి ఏర్పాటుకు ఉపయోగించుకుంటానని ఆమె ప్రభుత్వాన్ని కోరింది.