BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

తుపాకీ నుంచి హలానికి.. మావోయిస్ట్ సభ్యురాలు కొత్త జీవితానికి నాంది

తెలంగాణ
/ భద్రాద్రి కొత్తగూడెం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 07:45 PM
57 వీక్షణలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకప్పుడు చేతిలో తుపాకీ పట్టి అడవుల్లో సంచరించిన మావోయిస్ట్ సభ్యురాలు నేడు హలం పట్టి పొలం పనుల్లో నిమగ్నమై కనిపిస్తోంది.

చర్ల మండలం మారుమూల గిరిజన గ్రామం రాళ్పాపురానికి చెందిన పొడియం లక్ష్మి (28) కొన్నేళ్ల క్రితం కుటుంబాన్ని విడిచి సాయుధ పోరాట బాట పట్టింది. అనంతరం మావోయిస్టు పార్టీలో అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ సభ్యురాలిగా పనిచేసింది.

ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన లక్ష్మి ప్రస్తుతం తన గ్రామానికి చేరుకుని అమ్మమ్మ వద్ద ఉంటూ పోడు భూమిలో వ్యవసాయ పనులు చేస్తోంది. అలాగే అడవి ఉత్పత్తుల సేకరణ ద్వారా జీవనం సాగిస్తోంది.

ప్రభుత్వం ప్రకటించిన రూ.4 లక్షల పునరావాస ప్యాకేజీని అందిస్తే శాశ్వత ఉపాధి ఏర్పాటుకు ఉపయోగించుకుంటానని ఆమె ప్రభుత్వాన్ని కోరింది.