www.ntodaynews.com
ఏపీలో రాష్ట్రంలోని 11 నగరాలకు 750 ఎలక్ట్రిక్ బస్సులు
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
త్వరలో ఏపీలో రోడ్లపైకి 750 ఎలక్ట్రిక్ బస్సులు
పీఎం ఈ-బస్ సేవా పథకం కింద ఏపీ రాష్ట్రంలోని 11 నగరాలకు 750 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి.
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో, 2026 చివరికల్లా వీటిని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరులకు వందేసి బస్సులు చొప్పున కేటాయించగా, ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు.....