BREAKING
మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం
www.ntodaynews.com

హర్ ఘర్ తిరంగా ఊరు వాడ మువ్వెన్నాల జెండా..

తెలంగాణ
15 Aug, 2025 - 08:23 AM
32 వీక్షణలు
హర్ ఘర్ తిరంగా ఊరు వాడ మువ్వెన్నాల జెండా.. NTODAY NEWS: లక్ష్మిప్రసాద్ నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి •నర్సాపూర్ వ్యాప్తంగా ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.. నర్సాపూర్ శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయం. పాఠశాల కళాశాలల్లో. గ్రామపంచాయతీ.కార్యాలయ వద్ద ఉదయం జాతీయ జెండా పతాకవిష్కరణ చేసిన అధికారులు. పంచాయతీ కార్యదర్శులు.. స్వాతంత్ర ఉద్యమంలో చనిపోయిన యోధులను స్మరించుకున్నారు.. విద్యార్థులు నాటి స్వతంత్ర ఉద్యమ చరిత్రను తెలుసుకువాలి ... అభివృద్ధి దిశలో అమెరికా చైనా వంటి దేశాలతో పోటీ పడుతున్న భారతదేశన్ని, రెండు కన్నులుగా నిత్యం దేశాన్ని కాపాడుతున్న భారత త్రివిధ దళాల సైనికులకు అలాగే కడుపునిండా అన్నం పెడుతున్న రైతన్నకు ఈ తరం యువత తోడుగా నిలిచి భారతదేశాన్ని అగ్రగామి దేశంగా నిలిచే వరకు కృషి చేయాలి . నేటి బాలలే రేపటి పౌరులు అనే మాటను నిజం చేయాలి, రాబోయే రోజుల్లో ఈ భారతదేశం యొక్క యువత దేశ రాజకీయాలను శాసించే దిశగా ముందడుగు వేయాలి, ఆపత్కాలంలో దేశాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్క విద్యార్థి ఒక సైనికుడిగా ప్రతి ఒక్క యువత ఒక సేవకుడిగా ముందుకు వచ్చి తమ దేశాన్ని కాపాడుకోవాలని.. తమ సందేహం ద్వారా విద్యార్థులకు తెలియజేసారు పలువురు నాయకులు...ఇ కార్యక్రమంలొ పాఠశాల్లో నిర్వహించిన ఆటల్లో గెలుపొందిన విద్యార్థులకు పలురకాల బహుమతులు అందజేస్తూ . దేశ భక్తి ఉట్టిపడేలా పలు సంస్కృతిక నృత్యాలతో.పాటు విద్యార్థుల పాటలు ఉపన్యాసలతో ఘనంగా వేడుకలను జరుపుకున్నారు. Follow us on Website Facebook Instagram YouTube