BREAKING
ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక
www.ntodaynews.com

సంక్రాంతి కానుక కిట్‌ను ప్రారంభించిన మంత్రి

తెలంగాణ
11 Jan, 2026 - 06:28 AM
118 వీక్షణలు

సంక్రాంతి కానుక కిట్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని, సుర్వి రామచందర్ గౌడ్ జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన SRG ఫౌండేషన్ ఆధ్వర్యంలోని సంక్రాంతి కానుక కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వేణు గౌడ్ మాట్లాడుతూ, తన తండ్రి సుర్వి రామచందర్ గౌడ్ జ్ఞాపకార్థంగా గ్రామంలోని ప్రతి కుటుంబానికి సంక్రాంతి పండుగ సందర్భంగా వంటకాలకు అవసరమయ్యే ఏడు రకాల తిను పదార్థాలు, కిరాణా సామాగ్రితో కూడిన కానుక కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎరుకల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటమి చెందిన వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే సుర్వి వేణు గౌడ్ ఆధ్వర్యంలో భువనగిరి పరమేష్, దూసరి మహేష్ గౌడ్, మీసాల నరసింహ, చిల్కగూడెం బాబు తదితరులు మంత్రి మరియు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో గుండ్ల కరుణాకర్, వనందాస్ సాయి, చిన్నగల్ల రాము, తుమ్మల భాను, గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube