BREAKING
​పెళ్లి వేడుకలో విషాదం: ఈతకు వెళ్లి బాలుడి మృతి లక్సెట్టిపేటలో వాసవీ మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ విశాఖ గాజువాకలో కూలిన కన్స్ట్రక్షన్ పై ప్రమాదం పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి సమీక్ష త్రాగు నీటి సరఫరా పై అధికారులతో సమీక్ష ముసునూరు శ్రీ వేంకటాచల స్వామి దేవస్థానం కుంభాభిషేకం అభివృద్ధి దిశగా మరో ముందడుగు కొణిజర్ల యూత్ కృతజ్ఞతాభివందనం ఈనెల 27 న సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం)..... జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాలతో కట్టుదిట్టమైన పర్యవేక్షణ లింగపాలెం గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ​పెళ్లి వేడుకలో విషాదం: ఈతకు వెళ్లి బాలుడి మృతి లక్సెట్టిపేటలో వాసవీ మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ విశాఖ గాజువాకలో కూలిన కన్స్ట్రక్షన్ పై ప్రమాదం పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి సమీక్ష త్రాగు నీటి సరఫరా పై అధికారులతో సమీక్ష ముసునూరు శ్రీ వేంకటాచల స్వామి దేవస్థానం కుంభాభిషేకం అభివృద్ధి దిశగా మరో ముందడుగు కొణిజర్ల యూత్ కృతజ్ఞతాభివందనం ఈనెల 27 న సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం)..... జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాలతో కట్టుదిట్టమైన పర్యవేక్షణ లింగపాలెం గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం
www.ntodaynews.com

సంక్రాంతి కానుక కిట్‌ను ప్రారంభించిన మంత్రి

తెలంగాణ
11 Jan, 2026 - 06:28 AM
76 వీక్షణలు

సంక్రాంతి కానుక కిట్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని, సుర్వి రామచందర్ గౌడ్ జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన SRG ఫౌండేషన్ ఆధ్వర్యంలోని సంక్రాంతి కానుక కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వేణు గౌడ్ మాట్లాడుతూ, తన తండ్రి సుర్వి రామచందర్ గౌడ్ జ్ఞాపకార్థంగా గ్రామంలోని ప్రతి కుటుంబానికి సంక్రాంతి పండుగ సందర్భంగా వంటకాలకు అవసరమయ్యే ఏడు రకాల తిను పదార్థాలు, కిరాణా సామాగ్రితో కూడిన కానుక కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎరుకల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటమి చెందిన వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే సుర్వి వేణు గౌడ్ ఆధ్వర్యంలో భువనగిరి పరమేష్, దూసరి మహేష్ గౌడ్, మీసాల నరసింహ, చిల్కగూడెం బాబు తదితరులు మంత్రి మరియు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో గుండ్ల కరుణాకర్, వనందాస్ సాయి, చిన్నగల్ల రాము, తుమ్మల భాను, గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube