BREAKING
ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు ఎన్టీఆర్ బరోసా పించను పంపిణి కారయక్రంలో జనసేన మరియు టీడీపీ,ఐటీడీపీ నాయకులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వృద్ధులకు పంపిణీ .. ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు ఎన్టీఆర్ బరోసా పించను పంపిణి కారయక్రంలో జనసేన మరియు టీడీపీ,ఐటీడీపీ నాయకులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వృద్ధులకు పంపిణీ .. ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు
www.ntodaynews.com

పీఎం స్వనిధి 2.0 పథకాన్ని వినియోగించుకోవాలి

తెలంగాణ
24 Jan, 2026 - 07:50 PM
205 వీక్షణలు
అర్హులైన ప్రతి వీధి వ్యాపారి పీఎం స్వనిధి 2.0 పథకాన్ని వినియోగించుకోవాలి గొల్లప్రోలు బీజేపీ అధ్యక్షుడు చిట్టా మధు NTODAY NEWS: కాకినాడ జిల్లా – గొల్లప్రోలు ప్రతినిధి భోర శివారెడ్డి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం స్వనిధి 2.0 పథకాన్ని అర్హత ఉన్న ప్రతి వీధి చిరు వ్యాపారి సద్వినియోగం చేసుకోవాలని గొల్లప్రోలు బీజేపీ అధ్యక్షుడు చిట్టా మధు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని పిఠాపురం అర్బన్, గొల్లప్రోలు అర్బన్ ప్రాంతాల్లో ఉన్న వీధి చిరు వ్యాపారుల అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వీధి వ్యాపారులను ఆదుకునే లక్ష్యంతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న పీఎం స్వనిధి పథకాన్ని ఇప్పుడు 2030 వరకు పొడిగించడం జరిగిందని తెలిపారు. పీఎం స్వనిధి 2.0 పథకం ముఖ్యాంశాలు: ఎటువంటి పూచీకత్తు అవసరం లేదు మొదటి విడత రుణం: రూ.10,000 రెండో విడత రుణం: రూ.20,000 మూడో విడత రుణం: రూ.50,000 సకాలంలో రుణం చెల్లిస్తే 7% వడ్డీ రాయితీ డిజిటల్ లావాదేవీలు చేస్తే నెలకు రూ.100 క్యాష్‌బ్యాక్ ULB సర్టిఫికెట్ / ఐడీ కార్డు కలిగిన వారు అర్హులు అర్హులైన వీధి వ్యాపారులు తమ సమీపంలోని సేవా కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో లేదా ఆన్‌లైన్ పీఎం స్వనిధి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబన కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. #PMSVANidhi #PMSVANidhi2 #StreetVendors #SelfReliantIndia #AtmaNirbharBharat #SmallBusinessSupport #CentralGovernmentSchemes #BJP #KakinadaDistrict #Gollaprolu Follow us on Website Facebook Instagram YouTube