BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

అంబటి వ్యాఖ్యలపై పుంగనూరులో టీడీపీ నిరసన

తెలంగాణ
01 Feb, 2026 - 10:01 PM
101 వీక్షణలు
అంబటి వ్యాఖ్యలపై పుంగనూరులో టీడీపీ నిరసన ఆంబోతుకు వినతి పత్రం అందించిన టీడీపీ నాయకులు NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పుంగనూరు మండలంలో టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, నిరసనగా ఆంబోతుకు పూలహారం వేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. అటువంటి నాయకుడిపై పరుష పదజాలంతో మాట్లాడడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. అభివృద్ధిని సహించలేకే ప్రతిపక్ష నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో రాష్ట్ర ప్రజలు వైఎస్సార్సీపీకి పరిమిత మద్దతే ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, భవిష్యత్తులోనూ ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగితే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నాయకులు సంయమనం పాటించి బాధ్యతాయుతంగా మాట్లాడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #Punganur #TDP #PoliticalProtest #ChandrababuNaidu #AmbatiRambabu #AndhraPradeshPolitics #Democracy #PublicReaction Follow us on Website Facebook Instagram YouTube