BREAKING
హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి ఘనంగా మురళి మోహన్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్లతో గట్టి నిఘా:- జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి ఘనంగా మురళి మోహన్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్లతో గట్టి నిఘా:- జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్
www.ntodaynews.com

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్

తెలంగాణ
07 Jul, 2025 - 09:37 AM
213 వీక్షణలు
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్ NTODAY NEWS రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల జల్సాలకు అలవాటు పడి, అక్రమంగా గంజాయి విక్రయిస్తూ, గంజాయి తాగుటకు బానిసలై తాళం వేసిన ఇండ్లల్లో దొంగతనాలకి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి ల్యాప్ టాప్, 3 వాచ్ లు, ఒక సెల్ ఫోన్, 1250 గ్రాముల గంజాయి, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయినవారిలో వోడాఫోన్ ఐడియా సేల్స్ మేనేజర్ గా పనిచేస్తూ హైదరాబాద్ లో  నివాస ఉంటున్న దండుగుల శివ కుమార్, ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ హైదరాబాదులో నివాసం ఉంటున్న తలారి మనోజ్ కుమార్ ఉన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ కె.నాగరాజు మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా ఎస్పి శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు నార్కెట్ పల్లి సి ఐ ఆద్వర్యం లో చిట్యాల ఎస్సై సిబ్బంది పలు బృంధాలు గా గాలిస్తున్న సమయం లో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు చిట్యాల గ్రామ శివారులోని రైల్వే స్టేషన్ ఎక్స్ రోడ్డు వద్ద ఇద్దరు వ్యక్తుల వద్ద గంజాయి ఉన్నదని, చిట్యాల చుట్టు ప్రక్కల అవసరం ఉన్న వ్యక్తులకు గంజాయి అమ్మడం కొరకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం మేరకు చిట్యాల ఎస్సై రవి కుమార్ వారి సిబ్బందితో రైల్వే స్టేషన్ ఎక్స్ రోడ్డు వద్ద కు వెళ్ళగా అనుమానాస్పదంగా కనిపించిన పైన తెలిపిన ఇద్దరు వ్యక్తులను పట్టుబడి చేశారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్ట్ లో హాజరు పర్చా రు. Follow us on Website Facebook Instagram YouTube