BREAKING
ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ
www.ntodaynews.com

ఉమింగ్ శిఖరం ఎక్కి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన డేవి చందు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jun, 2026 - 05:56 AM
13 వీక్షణలు

ఏలూరు జిల్లా పెదవేగి మండలం, రామసింగవరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతాల ఏసుదాసు కుమారుడు డేవి చందు ప్రపంచంలోనే ఎత్తైన మోటార్ రహదారిగా గుర్తింపు పొందిన లడాఖ్ ప్రాంతంలోని ఉమింగ్ లా పాస్ శిఖరం (5,798 మీటర్లు)ను అధిరోహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.

మే 22న ఏలూరు నుంచి బయలుదేరిన ఆయన హైదరాబాద్, ఆగ్రా, అమృత్‌సర్, శ్రీనగర్ మీదుగా కార్గిల్ చేరుకున్నారు. మే 31న కార్గిల్ నుంచి లేహ్, నుబ్రా, పాంగాంగ్ మార్గంగా ప్రయాణం కొనసాగించారు. జూన్ 4న ఉమింగ్ లా పాస్ శిఖరాన్ని చేరుకుని లక్ష్యాన్ని సాధించారు.

తిరుగు ప్రయాణంలో జూన్ 10న హైదరాబాద్ చేరుకుని, అనంతరం మొత్తం 8 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసి ఏలూరుకు చేరుకోనున్నారు.