BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

భారతీయ జనతా పార్టీ సమిష్టి నిర్ణయంతో కొండమడుగు గ్రామ శాఖ ఆధ్వర్యంలో

తెలంగాణ
16 Nov, 2025 - 10:02 AM
204 వీక్షణలు
భారతీయ జనతా పార్టీ సమిష్టి నిర్ణయంతో కొండమడుగు గ్రామ శాఖ ఆధ్వర్యంలో NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ కొండమడుగు గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి సొంత ఇల్లు, జాగా లేకుండా అద్దె కడుతూ జీవితాలను నెట్టుకుంటూ వస్తున్నటువంటి ఇంటి స్థలం మరియు ఇల్లు లేని పేద ప్రజల కొరకు అండగా నిలవడానికి భారతీయ జనతా పార్టీ నడుంబిగించింది అని తెలియజేశారు. ఎన్నో రాజకీయ పార్టీలు మరియు రాజకీయ నాయకులు ఇంటి స్థలం, ఇల్లు ఇస్తాం అని ఆశ చూపించి ఓట్లు వేయించుకొని గెలిచాక మొహం చాటేశారు. అందుకే ఇంటి స్థలం మరియు ఇల్లు లేని పేద ప్రజల పక్షాన నిలబడుటకై మరియు కొండమడుగు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 120 అంగార్లం బండ ( ఎర్ర చెల్క )లో దాదాపుగా ఏడు ఎకరాల పైచిలుకు భూమిని పేదలకు పంచేవరకు ముందుంటుందని పార్టీ నాయకులు తెలియజేశారు , రానున్న స్థానిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఎన్ని అడ్డంకులు సృష్టించిన పేదలకు ఇంటి స్థలాల పంపిణీ చేసేవరకు నిద్రపోమని తెలియజేశారు. ఈ  కార్యక్రమం శ్రీ శ్రీ శ్రీ సీత రామచంద్రుల ఆలయంలో పూజల అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద లే-ఔట్ నమూనానీ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube