BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

మహా శివరాత్రి జాతర పోస్టర్ల ఆవిష్కరణ

తెలంగాణ
30 Jan, 2026 - 10:35 AM
30 వీక్షణలు
మహా శివరాత్రి జాతర పోస్టర్ల ఆవిష్కరణ ఇంచార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్‌కు జాతర ఆహ్వానం NTODAY NEWS: వేములవాడ ఈ నెల 14వ తేదీ నుంచి వేములవాడలో నిర్వహించనున్న మహా శివరాత్రి జాతరకు సంబంధించిన పోస్టర్లను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అధికారులు మరియు అర్చకులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఈవో, అర్చకులు ఇంచార్జి కలెక్టర్‌కు మహా శివరాత్రి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఏర్పాట్లపై సమీక్ష ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ మాట్లాడుతూ, ఈ నెల 14 నుంచి 16 వరకు వేములవాడలో మహా శివరాత్రి జాతర ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 15వ తేదీన ప్రధాన మహా శివరాత్రి జాతర జరగనుందని వెల్లడించారు. జాతర సందర్భంగా భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పాల్గొన్న అధికారులు ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ రాజేష్, డీఈ రఘునందన్, మైపాల్ రెడ్డి, ఆలయ ఏఈఓలు బ్రహ్మన్నగారి శ్రీనివాస్, జి. శ్రావణ్, జి. అశోక్, అర్చకులు, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. #MahaShivaratri #Vemulawada #ShivaTemple #TempleFestival #DistrictAdministration #Pilgrimage #TelanganaCulture Follow us on Website Facebook Instagram YouTube