BREAKING
భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం
www.ntodaynews.com

టెన్త్ విద్యార్థులకు UTF స్టడీమెటీరియల్ పంపిణి

తెలంగాణ
19 Dec, 2025 - 07:06 PM
85 వీక్షణలు

టెన్త్ విద్యార్థులకు UTF స్టడీమెటీరియల్ పంపిణి

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 40 మంది టెన్త్ విద్యార్థులకు UTF స్టడీమెటీరియల్ ను జీవశాస్రం ఉపాధ్యాయురు వెంకటేశ్వర్ రెడ్డి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.. ఈ సందర్భంలో హెచ్ఎం అమర్నాథ్ మాట్లాడుతూ గీత 20 సంవత్సరాలుగా UTF స్ట్వడిమెటీరియల్ ను చదివితే టెన్త్ విద్యార్థులు మంచి ఉత్తర్ణత సంధించడం ఖరారు అన్నారు 3000 రూపాయలు విలువ చేసే స్ట్పతి మెటీరియలకు విద్యార్థులకు వెంకటేశ్వర్ రెడ్డి అందించడం చాలా సంతోషమని తెలివారు. జీవశాస్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వర రెడ్డి ముట్లాడుతు టెన్త్ విద్యార్మలకు UTF స్ట్పడీ మెటరియల్ చాలా ఉపయోగకరమని మేథావులచే తయారు చేయబడిన  ఈ పుస్తకాలలో అన్ని సబ్జెక్ట్స్ కు సంబంధించిన మాదిరి ప్రశ్నప్రతాలలు, జవాబులు ఇవ్వడం జిరిగిందని విద్యార్థులు కచ్చితంగా వీటిధి ఉపయోగించుకోవాలని కోరారు ఈ క్రమంలో ఉపాధ్యాయులు ప్రేమికుమార్, భ్నోర్, రాముంజలు, మనీహర్, ప్రన్నో తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube