BREAKING
thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
Date of Publish : 18 August 2026, 10:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉత్తమ పురస్కారాలు పొందిన, అవార్డు గ్రహీతలకు సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 10:38 PM
61 వీక్షణలు

ఉత్తమ పురస్కారాలు పొందిన, అవార్డు గ్రహీతలను సన్మానించిన టిడిపి సీనియర్ నేత బుడ్డయ్య

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకున్న అధికారులను విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు బుడ్డయ్య ఘనంగా సన్మానించారు.

తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేస్తున్న కుమార్ జిల్లాలో ఉత్తమ ఆర్డీవో అవార్డును, విస్సన్నపేట తహశీల్దార్ కె. లక్ష్మీ కుమారి జిల్లాలో ఉత్తమ తహశీల్దార్ అవార్డును, విస్సన్నపేట ఎంపీడీవో చేకు చిన్నారావు జిల్లాలో ఉత్తమ ఎంపీడీవో అవార్డులను అందుకున్నారు.

విజయవాడలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్నీ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ సమక్షంలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ అవార్డులు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న అధికారులను బుడ్డయ్య అభినందిస్తూ, విస్సన్నపేట మండలానికి మంచి పేరు తీసుకువచ్చారని ప్రశంసించారు. అధికారులు ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.