www.ntodaynews.com
వైన్స్ షాపు సమీపంలో వ్యక్తి మృతి
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
ఎడ్లపాడు గ్రామానికి చెందిన పొదిలి శ్రీనివాసరావు ఎడ్లపాడు వైన్స్ షాపు సమీపంలో అపస్మారక స్థితిలో కనిపించారు. స్థానికులు ఆయనను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.