BREAKING
వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
www.ntodaynews.com

వీఆర్వోకు అస్వస్థత.. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కుప్పకూలిన పార్థసారథి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Aug, 2026 - 03:17 PM
46 వీక్షణలు

వీఆర్వోకు అస్వస్థత.. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కుప్పకూలిన పార్థసారథి

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నియోజకవర్గం – విస్సన్నపేట

విస్సన్నపేట తహసీల్దార్ కే.లక్ష్మి కళ్యాణి సమక్షంలో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. విస్సన్నపేట సచివాలయం-1లో వీఆర్వోగా పనిచేస్తున్న పర్వతం పార్థసారథి ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలి పడిపోయారు.

అనారోగ్యంగా ఉన్నప్పటికీ విధి నిర్వహణ పట్ల బాధ్యతతో పార్థసారథి కార్యాలయానికి హాజరయ్యారు. కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా బీపీ తగ్గిపోవడంతో ఆయన స్పృహ తప్పి కిందపడిపోయినట్లు తెలిసింది.

వెంటనే స్పందించిన తహసీల్దార్ కే.లక్ష్మి కళ్యాణి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం పార్థసారథిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. విధి పట్ల నిబద్ధతతో అనారోగ్యాన్ని లెక్కచేయకుండా హాజరైన వీఆర్వో పార్థసారథికి సహచర ఉద్యోగులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.