BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 17 August 2026, 03:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వీఆర్వోకు అస్వస్థత.. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కుప్పకూలిన పార్థసారథి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Aug, 2026 - 03:17 PM
119 వీక్షణలు

వీఆర్వోకు అస్వస్థత.. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కుప్పకూలిన పార్థసారథి

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నియోజకవర్గం – విస్సన్నపేట

విస్సన్నపేట తహసీల్దార్ కే.లక్ష్మి కళ్యాణి సమక్షంలో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. విస్సన్నపేట సచివాలయం-1లో వీఆర్వోగా పనిచేస్తున్న పర్వతం పార్థసారథి ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలి పడిపోయారు.

అనారోగ్యంగా ఉన్నప్పటికీ విధి నిర్వహణ పట్ల బాధ్యతతో పార్థసారథి కార్యాలయానికి హాజరయ్యారు. కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా బీపీ తగ్గిపోవడంతో ఆయన స్పృహ తప్పి కిందపడిపోయినట్లు తెలిసింది.

వెంటనే స్పందించిన తహసీల్దార్ కే.లక్ష్మి కళ్యాణి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం పార్థసారథిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. విధి పట్ల నిబద్ధతతో అనారోగ్యాన్ని లెక్కచేయకుండా హాజరైన వీఆర్వో పార్థసారథికి సహచర ఉద్యోగులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.