BREAKING
యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
www.ntodaynews.com

విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
18 Mar, 2026 - 05:27 PM
100 వీక్షణలు

విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో బుధవారం అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' లో భాగంగా రామన్నపేట ఫైర్ స్టేషన్ సిబ్బంది విద్యార్థులకు ఈ శిక్షణ ఇచ్చారు. ​అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బంది ప్రయోగాత్మకంగా వివరించారు. ​ప్రమాద సమయంలో భయపడకుండా ధైర్యంతో సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. ​మంటలను ఆర్పే వివిధ పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

​ఈ కార్యక్రమంలో రామన్నపేట లీడింగ్ ఫైర్ ఫైటర్ బికు, డి.ఓ.పి నూతి కాశీరాం, ఫైర్ ఫైటర్లు అమనగంటి కృష్ణ, వెంకటేష్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.