BREAKING
ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ..
Date of Publish : 18 March 2026, 05:27 pm
Posted by : కూనురు మధు

విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
18 Mar, 2026 - 05:27 PM
172 వీక్షణలు

విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని ఆక్స్‌ఫర్డ్ పాఠశాలలో బుధవారం అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' లో భాగంగా రామన్నపేట ఫైర్ స్టేషన్ సిబ్బంది విద్యార్థులకు ఈ శిక్షణ ఇచ్చారు. ​అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బంది ప్రయోగాత్మకంగా వివరించారు. ​ప్రమాద సమయంలో భయపడకుండా ధైర్యంతో సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. ​మంటలను ఆర్పే వివిధ పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

​ఈ కార్యక్రమంలో రామన్నపేట లీడింగ్ ఫైర్ ఫైటర్ బికు, డి.ఓ.పి నూతి కాశీరాం, ఫైర్ ఫైటర్లు అమనగంటి కృష్ణ, వెంకటేష్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.