BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

విద్యార్థులకు పరిశుభ్రమైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
16 Jun, 2026 - 07:53 AM
20 వీక్షణలు

జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు

పాఠశాలలు పునఃప్రారంభం నేపథ్యంలో ఎం.పి.పి.ఎస్ పాఠశాలను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పరిశీలించారు సోమవారం రోజున భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని భాగాయత్ ఎం.పి.పి.ఎస్ (MPPS) పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్  పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్...పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, తరగతి గదుల పరిశుభ్రత, తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుత్ సదుపాయాలు తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.విద్యార్థులకు  పరిశుభ్రమైన విద్యా వాతావరణం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, పాఠశాల ప్రారంభం కావడంతో విద్యార్థులకు  ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత  అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.