BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

విజయ దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం రాహుకాల పూజ ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jun, 2026 - 09:15 PM
78 వీక్షణలు

కడప, జూన్ 9:

“అమ్మా అని పిలిస్తే, నేనున్నా” అని పలికే చల్లని తల్లి మన కడప శ్రీ విజయదుర్గా దేవి సన్నిధిలో మంగళవారం రాహుకేతు పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారికి పూజలు చేశారు.

వేకువ జామున పంచామృత అభిషేకం ద్వారా అమ్మవారిని చక్కగా అలంకరించి భక్తులకు దర్శనం అందజేయగా, మధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకు రాహు కాల పూజ నిర్వహించారు. గ్రహాలు పరాశక్తి శ్రీ విజయ దుర్గా అమ్మవారి ఆధీనంలో ఉన్నందున, అమ్మవారి సన్నిధిలో ఈ పూజలు చేయడం వల్ల భక్తులకు అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల విశ్వాసం వ్యక్తమైంది. భక్తులు పూజల్లో పాల్గొని మనసుని తీరుస్తూ సంతోషం పొందారు.

అలాగే, ఈ నెల 14వ తేదీన శ్రీ విజయదుర్గామల్లికార్జునుల శాంతి కళ్యాణం వైభవంగా జరగనుందని, 16వ తేదీ జేష్ట శుద్ధ విదియ నుండి జూలై 29వ తేదీ ఆషాఢ పౌర్ణమి వరకు ఆలయంలో విజయదుర్గా దేవి మండలదీక్ష (మాలధారణ) కార్యక్రమం నిర్వహించబడనుందని ఆలయ వ్యవస్థాపకులు శ్రీ మల్లికార్జున రావు, నిర్వాహకులు దుర్గా ప్రసాద్ తెలిపారు.

అందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు విజ్ఞప్తి చేశారు.