www.ntodaynews.com
విజయవాడ ఆర్టీసీ ఉద్యోగులు సమస్యలపై మెమోరాండం సమర్పణ
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విజయవాడ: దశాబ్దాలుగా వేచి ఉన్న రిక్రూట్మెంట్, IR, PRC, కొత్త బస్సుల కొనుగోలు, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ వంటి సమస్యలపై ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ స్పందించింది. APSRTC MD అందుబాటులో లేకపోవడంతో, ఉద్యోగులు APSRTC ED అడ్మిన్కి వినతిపత్రం సమర్పించారు.
అందులో 'స్త్రీ శక్తి' పథకం కారణంగా పెరిగిన వర్క్లోడ్, బస్ లోడ్ తగ్గించే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ జేఏసీ ఈ నెల 28న తదుపరి కార్యాచరణను ప్రకటించనుంది.