www.ntodaynews.com
విలేకరి గమిడిమెల్లి ప్రభాకరరావు తండ్రి గమిడిమెల్లి శ్రీరాములు పరమపదించారు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామానికి చెందిన కోస్తా ప్రభ మరియు V5 News విలేకరి గమిడిమెల్లి ప్రభాకరరావు తండ్రి గమిడిమెల్లి శ్రీరాములు పరమపదించారు. ఈ విషయం తెలిసి గ్రామంలో, కుటుంబ సభ్యులలో విషాదం నెలకొంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.